మన పత్రిక, వెబ్డెస్క్
యాదాద్రి భవనగిరి: జిల్లా కలెక్టర్ యాదగిరిగుట్ట(Yadagirigutta) మండలంలోని తహసీల్దార్ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రజల నుంచి అందిన రెవెన్యూ దరఖాస్తుల(Revenue applications) పరిష్కారానికి తీసుకుంటున్న చర్యలను సమీక్షించారు. ముఖ్యంగా, భూభారతి, రెవెన్యూ సదస్సులో వచ్చిన దరఖాస్తులను క్షేత్రస్థాయిలో క్షుణ్ణంగా పరిశీలించి, పాత రికార్డులను సైతం తనిఖీ చేసిన తర్వాతే పరిష్కరించాలని అధికారులకు సూచించారు. పెండింగ్లో ఉన్న దరఖాస్తులను సాధ్యమైనంత త్వరగా పరిష్కరించి, ఇకపై ఎలాంటి జాప్యం లేకుండా చూడాలని స్పష్టం చేశారు. ఈ తనిఖీలో యాదగిరిగుట్ట తహసీల్దార్ గణేష్ నాయక్ పాల్గొన్నారు.
Advertisement
ఇవి కూడా చదవండి :
- Freshers Jobs at Infosys : Infosys లో ఫ్రెషర్స్కు బంపర్ ఛాన్స్… ₹21 LPA వరకు ప్యాకేజ్!
- AutoRABIT Freshers Recruitment : AutoRABIT లో ఫ్రెషర్స్ కు భారీ అవకాశం… ₹4 లక్షల ఇంటర్న్షిప్ తో IT కెరీర్ స్టార్ట్!
- Peddi : పెద్ది టీమ్ కి షాక్.. స్పెషల్ సాంగ్ విజువల్స్ లీక్…
- Mega158 : ఫైనల్లీ అప్డేట్ వచ్చేసింది.. అతి త్వరలో మొదలు..
- Raghav Chadda : ఢిల్లీ రాజకీయాల్లో బిగ్ షాక్: ఆప్లో చీలిక… బీజేపీలో విలీనం?
Advertisement
