మన పత్రిక, వెబ్డెస్క్
యాదాద్రి భవనగిరి: జిల్లా కలెక్టర్ యాదగిరిగుట్ట(Yadagirigutta) మండలంలోని తహసీల్దార్ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రజల నుంచి అందిన రెవెన్యూ దరఖాస్తుల(Revenue applications) పరిష్కారానికి తీసుకుంటున్న చర్యలను సమీక్షించారు. ముఖ్యంగా, భూభారతి, రెవెన్యూ సదస్సులో వచ్చిన దరఖాస్తులను క్షేత్రస్థాయిలో క్షుణ్ణంగా పరిశీలించి, పాత రికార్డులను సైతం తనిఖీ చేసిన తర్వాతే పరిష్కరించాలని అధికారులకు సూచించారు. పెండింగ్లో ఉన్న దరఖాస్తులను సాధ్యమైనంత త్వరగా పరిష్కరించి, ఇకపై ఎలాంటి జాప్యం లేకుండా చూడాలని స్పష్టం చేశారు. ఈ తనిఖీలో యాదగిరిగుట్ట తహసీల్దార్ గణేష్ నాయక్ పాల్గొన్నారు.
Advertisement
ఇవి కూడా చదవండి :
- తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్: జూన్ నెల దర్శన, గదుల కోటా విడుదల తేదీలు ఇవే
- మార్చి 19న గేట్ 2026 ఫలితాలు: ప్రకటించిన ఐఐటీ గువహాటి
- WIPRO Recruitement : హైదరాబాద్ లో విప్రో వాక్ – ఇన్ డ్రైవ్.. ఫ్రెషర్స్కు గోల్డెన్ ఛాన్స్! ఒక్కరోజే టైం..
- నల్గొండ జిల్లా నాంపల్లి వద్ద రోడ్డు ప్రమాదం: ముగ్గురు మృతి
- మార్చి 22న రైతు భరోసా నిధుల విడుదల: సిద్దిపేటలో సీఎం ప్రారంభం
Advertisement
