మన పత్రిక, వెబ్డెస్క్
తెలంగాణ ప్రభుత్వం గణేశ్ నిమజ్జనం సందర్భంగా ఈ నెల 6న (శనివారం) సెలవు ప్రకటించింది. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో ఈ సెలవు వర్తిస్తుందని అధికారులు తెలిపారు. అక్టోబర్ 11న రెండో శనివారం పనిదినంగా పరిగణిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రత్యేక ఏర్పాట్ల భాగంగా హైదరాబాద్ నగరంలో నిమజ్జనానికి సంబంధించి జీహెచ్ఎంసీ కట్టుదిట్టమైన సెక్యూరిటీ ఏర్పాట్లు చేస్తోంది.
Advertisement
గణేశ్ నిమజ్జనం సందర్భంగా హైదరాబాద్ లో సుమారు 50 వేల గణేశ విగ్రహాలు నిమజ్జనం కానున్నట్లు అధికారులు అంచనా వేశారు. భక్తుల రద్దీని నివారించేందుకు ప్రత్యేక ట్రాఫిక్ ఏర్పాట్లు, సెక్యూరిటీ బందోబస్తు చేపడుతున్నారు. ఈ సంవత్సరం గణేశ్ చతుర్థి ఉత్సవాలు భక్తి పరవశంతో జరుగుతున్నాయి. ప్రభుత్వం చేపట్టిన సెలవు ప్రకటన భక్తులకు ఉపశమనం కలిగించింది.
ఇవి కూడా చదవండి :
- గురు పుష్య యోగం.. 12 రాశుల వారి నేటి ఫలితాలు
- ఏపీలో విద్యార్థులందరికీ దివ్యాంగ స్క్రీనింగ్.. టైమ్లైన్ విడుదల
- Tesla Hyderabad: హైటెక్ సిటీలో ఎక్స్పీరియన్స్ సెంటర్ ప్రారంభం
- Railway Ticket Sprocket Holes: పాత రైల్వే టికెట్లపై ‘స్ప్రోకెట్ హోల్స్’ ఎందుకు ఉండేవంటే?
- Vijay Deverakonda Cricket League Issue: టీజీ టీ20 టోర్నీకి అనుమతులు లేవు
Advertisement
