మన పత్రిక, వెబ్డెస్క్
బీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ చేయడంపై కల్వకుంట్ల కవిత బుధవారం ఉదయం ప్రెస్ మీట్ ( kalvakuntla kavitha press meet ) నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె జై తెలంగాణ అంటూ ప్రెస్ మీట్ ప్రారంభించారు.
Advertisement
పార్టీ నుంచి సస్పెన్షన్ పై కవిత తొలిసారిగా స్పందించారు. తన ప్రకటన ద్వారా రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. ప్రస్తుతం ఆమె చేసిన వ్యాఖ్యలపై విస్తృత చర్చ నడుస్తోంది. పార్టీ అంతర్గత విషయాలపై కూడా ఆమె స్పందించినట్లు సమాచారం.
ఇవి కూడా చదవండి :
- గురు పుష్య యోగం.. 12 రాశుల వారి నేటి ఫలితాలు
- ఏపీలో విద్యార్థులందరికీ దివ్యాంగ స్క్రీనింగ్.. టైమ్లైన్ విడుదల
- Tesla Hyderabad: హైటెక్ సిటీలో ఎక్స్పీరియన్స్ సెంటర్ ప్రారంభం
- Railway Ticket Sprocket Holes: పాత రైల్వే టికెట్లపై ‘స్ప్రోకెట్ హోల్స్’ ఎందుకు ఉండేవంటే?
- Vijay Deverakonda Cricket League Issue: టీజీ టీ20 టోర్నీకి అనుమతులు లేవు
Advertisement
