8వ పే కమిషన్ వచ్చే ముందు కేంద్ర ప్రభుత్వం చివరిసారిగా 7వ పే కమిషన్ కింద 3% DA పెంపు ఆమోదించింది. దీంతో DA 58%కు చేరింది. ఈ పెంపు దుస్సేరా, దీపావళి పండుగల ముందు రావడం అదనపు బూస్టర్. 2025లో ఇది రెండో పెంపు — మార్చిలో 2% పెరిగింది.
జీతం నవంబర్ నుంచి పెరుగుతుంది. జూలై, ఆగస్టు, సెప్టెంబర్ అరెర్స్ కూడా చెల్లిస్తారు. ఉదా: ₹18,000 బేసిక్ ఉన్న ఉద్యోగికి నెలకు ₹540 ఎక్కువ. మొత్తం జీతం ₹28,440 అవుతుంది. పెన్షనర్లకు కూడా లాభం — ₹9,000 పెన్షన్ ఉన్నవారికి ₹270 ఎక్కువ, మొత్తం ₹14,220.
Advertisement
8వ పే కమిషన్ జనవరిలో ప్రకటించారు — కానీ సభ్యులు, టెన్యూర్ గురించి ఇంకా అధికారిక నోటిఫికేషన్ రాలేదు.
ఇవి కూడా చదవండి :
- గురు పుష్య యోగం.. 12 రాశుల వారి నేటి ఫలితాలు
- ఏపీలో విద్యార్థులందరికీ దివ్యాంగ స్క్రీనింగ్.. టైమ్లైన్ విడుదల
- Tesla Hyderabad: హైటెక్ సిటీలో ఎక్స్పీరియన్స్ సెంటర్ ప్రారంభం
- Railway Ticket Sprocket Holes: పాత రైల్వే టికెట్లపై ‘స్ప్రోకెట్ హోల్స్’ ఎందుకు ఉండేవంటే?
- Vijay Deverakonda Cricket League Issue: టీజీ టీ20 టోర్నీకి అనుమతులు లేవు
Advertisement
